సంగతులూ,సందర్భాలూ….

ఆగష్టు 18, 2007

స్వాతంత్ర్య ఫలాలు

ప్రచురించిన వర్గము కబుర్లు, భారతదేశం — Sriram @ 1:26 అపరాహ్నం

ఈ మధ్యనే మన అరవయ్యో స్వాతంత్ర దినోత్సవం గట్టిగా జరిపేసుకున్నాం. బ్లాగుల్లో కూడా చాలామంది సందడి చేసారు. కానీ ఈ స్వాతంత్ర్యానికి సార్ధకత ఎంత వరకూ అంటూ గాఢ నిట్టూర్పులు విడిచిన వాళ్ళే ఎక్కువ. వీళ్ళందరినీ చూసి నేను కూడా కొంత సందిగ్ధంలో పడ్డాను కానీ, ఈరోజు బయటపడ్డ ఈ వార్త నా సందేహాన్ని పటాపంచలు చేసింది.

స్వతంత్ర భారత న్యాయశాఖామంత్రివర్యులు నెహ్రూ కుటుంబానికి మన స్వాతంత్ర ఫలాలు రుచిచూపించారు. స్వయంగా ఖత్రోచిని ఇంటిదగ్గర దిగబెట్టి వచ్చారు.

ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు? నెహ్రూ కుటుంబం తింటే ప్రజలందరూ తిన్నట్టే కదా.  తెలియకపోతే మన రాజ్ ని చూసి తెలుసుకోండి.

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.